ట్యూషన్ ఫీజు తగ్గింపు: ఎంఓఈ సర్క్యులర్ జారీ
- July 29, 2020
కువైట్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్టర్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ సౌద్ అల్ హర్బి, 2021/20 సంవత్సరానికిగాను ట్యూషన్ ఫీజుని తగ్గిస్తూ మినిస్టీరియల్ డెసిషన్ని విడుదల చేశారు. ఈ మేరకు సర్క్యులర్ కూడా జారీ అయ్యింది. అన్ని ప్రైవేట్ స్కూల్స్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫావ్స్ు యాక్టివేట్ చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్కూళ్ళకు విద్యార్థులు తిరిగి వచ్చేవరకూ ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలని మినిస్టర్ స్పష్టం చేశారు. స్కూళ్ళు ఫీజుల్ని పెంచకూడదని ఈ సందర్భంగా మినిస్టర్ తేల్చి చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన