పిలిగ్రిమ్ సైట్లోకి ఇల్లీగల్ ఎంట్రీ 244 మంది అరెస్ట్
- July 29, 2020
సౌదీ అరేబియా:హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ 244 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఇల్లీగల్గా హోలీ సైట్స్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. హోలీ సైట్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అనుమతి లేకుండా హోలీ సైట్స్లోకి ఎవరూ ప్రవేశించరాదని సెక్యూరిటీ ఫోర్సెస్ అధికార ప్రతినిది¸ పేర్కొన్నారు. మక్కా వెలుపల మినా వాలీ వద్ద 1,000 మంది పిలిగ్రిమ్స్ కి అవకాశం కల్పిస్తున్నారు. 2019లో ఈ సంఖ్య 2.5 మిలియన్లుగా వుండేది. కరోనా వైరస్ నేపథ్యంలో పిలిగ్రిమ్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించినట్లు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ జూన్ నెలలో వెల్లడించింది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







