పిలిగ్రిమ్ సైట్లోకి ఇల్లీగల్ ఎంట్రీ 244 మంది అరెస్ట్
- July 29, 2020
సౌదీ అరేబియా:హజ్ సెక్యూరిటీ ఫోర్సెస్ 244 మంది వ్యక్తుల్ని అరెస్ట్ చేసింది. వీరంతా ఇల్లీగల్గా హోలీ సైట్స్లోకి ప్రవేశించినట్లు పోలీసులు తెలిపారు. హోలీ సైట్స్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అనుమతి లేకుండా హోలీ సైట్స్లోకి ఎవరూ ప్రవేశించరాదని సెక్యూరిటీ ఫోర్సెస్ అధికార ప్రతినిది¸ పేర్కొన్నారు. మక్కా వెలుపల మినా వాలీ వద్ద 1,000 మంది పిలిగ్రిమ్స్ కి అవకాశం కల్పిస్తున్నారు. 2019లో ఈ సంఖ్య 2.5 మిలియన్లుగా వుండేది. కరోనా వైరస్ నేపథ్యంలో పిలిగ్రిమ్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించినట్లు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ జూన్ నెలలో వెల్లడించింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







