మోసపూరిత స్కీముపై సీబీఓ హెచ్చరిక
- July 30, 2020
మస్కట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ), మోసపూరిత స్కీముల పట్ల అప్రమత్తంగా వుండాలని పౌరులు అలాగే నివాసితులకు సూచించింది. వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ల రూపంలో మోసగాళ్ళు మోసాలకు పాల్పడుతున్నట్లు సిబిఓ హెచ్చరించింది. బ్యాంకు ఉద్యోగుల్లా కొందరు ఈ మెసేజ్లను పంపి, వినియోగదారుల నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి, ఆ సమాచారం ద్వారా బ్యాంకు అకౌంట్ల నుంచి డబ్బుల్ని కొల్లగొడుతున్నారు. ఇటీవలి కాలంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా వస్తున్నట్లు గుర్తించామని, వినియోగదారులు మరింత అప్రమత్తంగా వుండాలని సిబిఓ పేర్కొంది. బ్యాంక్ కార్డులు బ్లాక్ అయ్యాయనీ, ఇతరత్రా సమస్యలు వచ్చాయని చెప్పి వినియోగదారుల్ని మోసగాళ్ళు తమ వలలోకి లాగుతున్నారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!