దోహా:నేటి ఉదయం ఈద్ అల్ అదా ప్రార్ధనలు నిర్వహించనున్న అమీర్
- July 31, 2020
దోహా:ఈద్ అల్ అధా పురస్కరించుకొని నేటి ఉదయం అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అమీర్ దివానం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వసపాత్రులైన నగర ప్రజలతో కలిసి ఆయన అల్ వజ్బ ప్రార్ధాన ప్రాంతంలో ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఖతార్, అరబ్ కంట్రీతో పాటు ఇస్లామిక్ దేశాలపై దేవుడి ఆశీర్వాదం ఉండాలని, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈద్ అల్ అదా సందర్భంగా అమీర్ కోరనున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన