దోహా:నేటి ఉదయం ఈద్ అల్ అదా ప్రార్ధనలు నిర్వహించనున్న అమీర్
- July 31, 2020దోహా:ఈద్ అల్ అధా పురస్కరించుకొని నేటి ఉదయం అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-తని ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అమీర్ దివానం అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. విశ్వసపాత్రులైన నగర ప్రజలతో కలిసి ఆయన అల్ వజ్బ ప్రార్ధాన ప్రాంతంలో ప్రార్ధనలు నిర్వహిస్తారు. ఖతార్, అరబ్ కంట్రీతో పాటు ఇస్లామిక్ దేశాలపై దేవుడి ఆశీర్వాదం ఉండాలని, ప్రజలు అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఈద్ అల్ అదా సందర్భంగా అమీర్ కోరనున్నారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్