ఇండియన్ కాన్సులేట్లో పాస్పోర్టుల రీ-ఇస్యూయెన్స్
- July 31, 2020
యూఏఈ:భారత జాతీయులు రీ-ఇస్యూయెన్స్ ఆఫ్ పాస్పోర్టుల కోసం దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ని సంప్రదించాల్సి వుంటుంది. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, రెసిడెంట్ వీసాతో సంబంధం లేకుండా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు చేసుకోవచ్చు.యూఏఈ వ్యాప్తంగా BLS ఇంటర్నేషనల్ సెంటర్స్లో అప్లికేషన్లను అందించవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?