ఇండియన్ కాన్సులేట్లో పాస్పోర్టుల రీ-ఇస్యూయెన్స్
- July 31, 2020
యూఏఈ:భారత జాతీయులు రీ-ఇస్యూయెన్స్ ఆఫ్ పాస్పోర్టుల కోసం దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ని సంప్రదించాల్సి వుంటుంది. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, రెసిడెంట్ వీసాతో సంబంధం లేకుండా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు చేసుకోవచ్చు.యూఏఈ వ్యాప్తంగా BLS ఇంటర్నేషనల్ సెంటర్స్లో అప్లికేషన్లను అందించవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- ఖతార్ విధానాలలో శాంతి, భద్రత అంతర్భాగాలు..!!
- అమెరికాతో ప్రాంతీయ పరిస్థితిపై చర్చించిన సౌదీ రక్షణ మంత్రి..!!
- యూఏఈలో త్వరలో డ్రోన్ ఫుడ్ ఆర్డర్ల డెలివరీ..!!
- ఎయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ను పరిశీలించిన పీఎం..!!
- నిరుద్యోగ అప్పీళ్ల కోసం ఆన్లైన్ వ్యవస్థ..!!
- ఒమన్లో హాకీ5స్ కార్నివాల్..500 మంది ఆటగాళ్లు, 47 జట్లు..!!
- విదేశీ నిపుణులు మాకు అవసరం..ట్రంప్ యూటర్న్
- పెట్టుబడుల సదస్సుకు సన్నాహాలు పూర్తి.. విశాఖకు సీఎం రాక
- తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- ఫోటోలు తీస్తుండగా భవనం పై నుంచి పడి భారతీయ యువకుడు మృతి..!!







