ఇండియన్ కాన్సులేట్లో పాస్పోర్టుల రీ-ఇస్యూయెన్స్
- July 31, 2020
యూఏఈ:భారత జాతీయులు రీ-ఇస్యూయెన్స్ ఆఫ్ పాస్పోర్టుల కోసం దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్ జనరల్ని సంప్రదించాల్సి వుంటుంది. ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, రెసిడెంట్ వీసాతో సంబంధం లేకుండా కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియాలో దరఖాస్తు చేసుకోవచ్చు.యూఏఈ వ్యాప్తంగా BLS ఇంటర్నేషనల్ సెంటర్స్లో అప్లికేషన్లను అందించవచ్చు.
--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







