కోవిడ్ 19 జాగ్రత్తలతోనే ఈద్ అల్ అదా ప్రార్థనలు
- August 01, 2020
కువైట్ సిటీ:కువైట్ వ్యాప్తంగా ఈద్ అల్ అదా ప్రార్థనలు శుక్రవారం జరిగాయి. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ముస్లింలు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో ప్రత్యేక జాగ్రత్త చర్యలతో ప్రేయర్ హాల్స్లో ప్రార్థనలకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ అలాగే శానిటైజేషన్ కార్యక్రమాలు మాస్క్ల వద్ద ప్రేయర్ హాల్స్ వద్ద చేపట్టారు. మాస్కులు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులు.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన