కోవిడ్ 19 జాగ్రత్తలతోనే ఈద్ అల్ అదా ప్రార్థనలు
- August 01, 2020కువైట్ సిటీ:కువైట్ వ్యాప్తంగా ఈద్ అల్ అదా ప్రార్థనలు శుక్రవారం జరిగాయి. కోవిడ్ 19 నిబంధనలకు అనుగుణంగా ముస్లింలు ఈ ప్రార్థనల్లో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండ్ ఇస్లామిక్ ఎఫైర్స్ కొన్ని వెసులుబాట్లు కల్పించడంతో ప్రత్యేక జాగ్రత్త చర్యలతో ప్రేయర్ హాల్స్లో ప్రార్థనలకు అనుమతినిచ్చారు. ఈ సందర్భంగా సోషల్ డిస్టెన్సింగ్ రూల్స్ అలాగే శానిటైజేషన్ కార్యక్రమాలు మాస్క్ల వద్ద ప్రేయర్ హాల్స్ వద్ద చేపట్టారు. మాస్కులు ధరించి ప్రార్థనల్లో పాల్గొన్నారు ముస్లిం సోదరులు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ