ఫోన్, వ్యాలెట్ దొంగతనం: నిందితుడికి మూడేళ్ళ జైలు
- August 01, 2020మనామా:మొబైల్ ఫోన్ అలాగే వ్యాలెట్ని గ్రోసరీ స్టోర్ వర్కర్ నుంచి దొంగిలించిన నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది ఫస్ట్ క్రిమినల్ కోర్ట్. ఈస్ట్ రిఫ్ఫాలో ఈ ఘటన జరిగింది. ఇన్ స్టోర్ సెక్యూరిటీ కెమెరాల్లో ఈ దొంగతనం వెలుగు చూసింది. నిందితుడు పారిపోతున్న వాహనాన్ని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గురించిన పోలీసులు, అతన్ని అరెస్ట్ చేశారు. దొంగిలించిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, అతను కారులో పారిపోయినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆ కారు ఓ మహిళకు చెందినదిగా గుర్తించారు. ఆమె భర్త ఆ కారుని వినియోగిస్తున్నట్లు గురించారు. అయితే, ఆ వ్యక్తి తన సోదరుడు ఇన్టాక్సికేటింగ్ సబ్స్టాన్స్ ప్రభావంలో వున్నాడనీ, ఈ క్రమంలోనే ఇదంతా జరిగి వుండొచ్చని చెప్పారు. నిందితుడు, విచారణలో తన నేరాన్ని అంగీకరించాడు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ