ఈద్ అల్ అదా: వ్యాపారాలకు కరోనా వైరస్ గైడ్లైన్స్ జారీ
- August 01, 2020అబుధాబి:బిజినెస్ ఓనర్స్కి అబుదాబీ కరోనా వైరస్ గైడ్లైన్స్లను జారీ చేయడం జరిగింది. ఈద్ అల్ అదా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ని కాపాడే దిశగా ఈ నిబంధనల్ని రూపొందించారు. ఖచ్చితంగా షాపింగ్కి వచ్చేవారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలి. కమర్షియల్ సెంటర్లు, ఔట్లెట్స్ వద్ద వీటిని మరింత జాగ్రత్తగా పాటించాల్సి వుటుంది. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు కూడా వుండాలి. స్టాఫ్ సైతం మాస్క్లు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రతల్ని చెక్ చేయాల్సి వుంటుంది. ఒకవేళ ఎవరికైనా అనుమానిత లక్షణాలు వుంటే హెల్త్ అథారిటీస్ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్
- హైదరాబాద్లో జోరు వాన..
- హిందూపురంలో నందమూరి బాలకృష్ణ నామినేషన్
- యూఏఈ వర్షాల్లో ముగ్గురు మృతి..!
- వరదల కారణంగా టైఫాయిడ్, డెంగ్యూ కేసుల పెరుగుదల..!
- రుణాల చెల్లింపునకు సహెల్ యాప్లో కొత్త ఫీచర్
- దెబ్బతిన్న ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు… ఎమ్మార్
- మహిళను వేధించినందుకు ప్రవాసికి 5 సంవత్సరాల జైలు
- ఖతార్లో భారతీయ బైకర్కు సత్కారం