ఈద్ అల్ అదా: వ్యాపారాలకు కరోనా వైరస్ గైడ్లైన్స్ జారీ
- August 01, 2020
అబుధాబి:బిజినెస్ ఓనర్స్కి అబుదాబీ కరోనా వైరస్ గైడ్లైన్స్లను జారీ చేయడం జరిగింది. ఈద్ అల్ అదా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ని కాపాడే దిశగా ఈ నిబంధనల్ని రూపొందించారు. ఖచ్చితంగా షాపింగ్కి వచ్చేవారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలి. కమర్షియల్ సెంటర్లు, ఔట్లెట్స్ వద్ద వీటిని మరింత జాగ్రత్తగా పాటించాల్సి వుటుంది. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు కూడా వుండాలి. స్టాఫ్ సైతం మాస్క్లు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రతల్ని చెక్ చేయాల్సి వుంటుంది. ఒకవేళ ఎవరికైనా అనుమానిత లక్షణాలు వుంటే హెల్త్ అథారిటీస్ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







