ఈద్ అల్ అదా: వ్యాపారాలకు కరోనా వైరస్ గైడ్లైన్స్ జారీ
- August 01, 2020
అబుధాబి:బిజినెస్ ఓనర్స్కి అబుదాబీ కరోనా వైరస్ గైడ్లైన్స్లను జారీ చేయడం జరిగింది. ఈద్ అల్ అదా నేపథ్యంలో పబ్లిక్ హెల్త్ని కాపాడే దిశగా ఈ నిబంధనల్ని రూపొందించారు. ఖచ్చితంగా షాపింగ్కి వచ్చేవారు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేలా చూడాలి. కమర్షియల్ సెంటర్లు, ఔట్లెట్స్ వద్ద వీటిని మరింత జాగ్రత్తగా పాటించాల్సి వుటుంది. మాస్కులు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకునేలా ఏర్పాట్లు కూడా వుండాలి. స్టాఫ్ సైతం మాస్క్లు, గ్లోవ్స్ ధరించడం తప్పనిసరి. ఉద్యోగుల శరీర ఉష్ణోగ్రతల్ని చెక్ చేయాల్సి వుంటుంది. ఒకవేళ ఎవరికైనా అనుమానిత లక్షణాలు వుంటే హెల్త్ అథారిటీస్ని సంప్రదించాలి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!