ఏపీలో కొత్తగా 9276 కరోనా పాజిటివ్ కేసులు
- August 01, 2020అమరావతి:ఏ.పిలో గడిచిన 24 గంటల్లో 60,797 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 20,12,573కి చేరింది. తాజాగా నిర్వహించిన టెస్టుల్లో 9276 మందికి పాజిటివ్గా నిర్ధారణ కాగా.. 58 మంది వైరస్ బారినపడి మృతిచెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,341కి చేరగా. మృతుల సంఖ్య 1407కి చేరింది. గత 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 12,750 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 76,614కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 72,188 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏ.పి)
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..