అల్యూమినియం ఉత్పత్తుల దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- August 01, 2020మనామా:సదరన్ పోలీస్, ఐదుగురు వ్యక్తిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4,000 బహ్రెయినీ దినార్ల విలువైన అల్యూమినియం ఉత్పత్తుల్ని నిందితులు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా, మిగిలిన వ్యక్తులు వాటిని అక్రమంగా విక్రించేందుకు పనిచేశారు.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన