అల్యూమినియం ఉత్పత్తుల దొంగతనం: ఐదుగురి అరెస్ట్
- August 01, 2020మనామా:సదరన్ పోలీస్, ఐదుగురు వ్యక్తిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. 4,000 బహ్రెయినీ దినార్ల విలువైన అల్యూమినియం ఉత్పత్తుల్ని నిందితులు దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. ఓ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుల్ని అరెస్ట్ చేశారు. విచారణ సందర్భంగా ఐదుగురు వ్యక్తులు ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విచారణ సందర్బంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. ఇద్దరు వ్యక్తులు దొంగతనానికి పాల్పడగా, మిగిలిన వ్యక్తులు వాటిని అక్రమంగా విక్రించేందుకు పనిచేశారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు