కువైట్:ట్రావెల్ బ్యాన్ దేశాల జాబితా నిరంతరం మారవచ్చు-ప్రభుత్వ ప్రతినిధి
- August 02, 2020
కువైట్ సిటీ: కువైట్ ప్రభుత్వ ప్రతినిధి తారిక్ అల్ ముజారామ్ మాట్లాడుతూ, ఏ దేశం నుండి కువైట్ వచ్చిన వారు PCR సర్టిఫికేట్ ను సమర్పించడం నుండి మినహాయింపు లేదని, ఇది ఆరోగ్య అవసరాలు మరియు పౌర విమానయానం ప్రకారం తప్పనిసరి అని, కువైట్ కు వచ్చే నిర్వాసితులు PCR పరీక్ష ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలన్నారు.
కొన్ని దేశాలకు వాణిజ్య విమానయానంపై నిషేధం, ప్రభుత్వ సంస్థల నిరంతర సమీక్షలకు లోబడి ఉంటుందని, ప్రపంచ కరోనా వైరస్ యొక్క పరిణామాలకు అనుగుణంగా జాబితా ఎప్పటికప్పుడు నవీకరించబడుతుంది. మరియు సలహా ఇస్తుంది.ప్రతి ఒక్కరూ తమ ప్రయాణ ప్రణాళిక కోసం చాలా అవసరం ఐతే మరియు విపరీతమైన సందర్భాలు మినహా వేచి ఉండాలని ఒక ప్రకటన లో తెలియజేశారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







