IPL-2020కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
- August 02, 2020
యూఏఈ వేదికగా జరగనున్న IPL 13 ఎడిషన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు IPL నిర్వహణకు భారత కేంద్ర ప్రభుత్వం BCCIకి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు IPL-2020 జరగనుంది.యూఏఈ టైం ప్రకారం రాత్రి 06:00 గంటలకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి.కాగా IPLకు అనుమతి ఇవ్వడంతో BCCI ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే IPL టోర్నీకి గాను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నుంచి BCCI అనుమతి తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా అనుమతి ఇవ్వడంతో IPL టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమం అయింది.
కాగా IPL టోర్నీని దుబాయ్లో నిర్వహించేందుకు కావల్సిన అనుమతికి గాను BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంతో ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. ఈ క్రమంలో BCCI IPL పూర్తి షెడ్యూల్ను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







