IPL-2020కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కేంద్రం
- August 02, 2020
యూఏఈ వేదికగా జరగనున్న IPL 13 ఎడిషన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు IPL నిర్వహణకు భారత కేంద్ర ప్రభుత్వం BCCIకి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 19వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు IPL-2020 జరగనుంది.యూఏఈ టైం ప్రకారం రాత్రి 06:00 గంటలకు మ్యాచ్లు ప్రారంభమవుతాయి.కాగా IPLకు అనుమతి ఇవ్వడంతో BCCI ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే IPL టోర్నీకి గాను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నుంచి BCCI అనుమతి తీసుకుంది. ఇప్పుడు కేంద్రం కూడా అనుమతి ఇవ్వడంతో IPL టోర్నీ నిర్వహణకు మార్గం సుగమమం అయింది.
కాగా IPL టోర్నీని దుబాయ్లో నిర్వహించేందుకు కావల్సిన అనుమతికి గాను BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఎంతో ప్రయత్నించారు. ఎట్టకేలకు ఆయన కృషి ఫలించింది. ఈ క్రమంలో BCCI IPL పూర్తి షెడ్యూల్ను విడుదల చేయనుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







