భారత్:24 గంటల్లో 771 మంది మృతి..

- August 03, 2020 , by Maagulf
భారత్:24 గంటల్లో 771 మంది మృతి..

భారత దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. కరోనా బాధితుల సంఖ్య 18 లక్షలు దాటింది.దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 18,03,696లకు చేరింది. గడిచిన 24 గంటల్లో 52,972 పాజిటివ్ కేసులు నమోదు అవగా...771 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 5,79,537 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని 11,86,203 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటి వరకు మొత్తం 38,136 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు 2,02,02,858 కరోనా టెస్టుల నిర్వహించగా... గడచిన 24 గంటల్లో 3,81,027 టెస్టులను ICMR నిర్వహించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com