ఫేస్ మాస్క్: ఈ ఉల్లంఘనలకి 3,000 దిర్హామ్ జరీమానా
- August 03, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, మాస్క్లు లేకుండా బయట తిరిగితే జరీమానా తప్పదని పౌరులు, రెసిడెంట్స్ని హెచ్చరించడం జరిగింది. ఇండోర్ పబ్లిక్ స్పేసెస్ లేదా షాపింగ్ సెంటర్స్ని సందర్శించే క్రమంలో మాస్క్ లేకపోతే జరీమానా విధిస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించేటప్పుడూ మాస్క్ ధరించడం తప్పనిసరి. పబ్లిక్ ప్రాంతాల్లో సంచరించేటప్పుడూ మాస్క్ ధరించాల్సిందే. ప్రైవేటు వాహనాల్లో వెళుతున్న సమయంలో ఇద్దరు లేదా అంతకు మించి ప్రయాణీకులు (ఒకే కుటుంబానికి చెందినవారు కాకుండా) వుంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి వుంటుంది. స్మోకింగ్ వంటి సాకులు చూపాలనుకున్నా జరీమానా నుంచి తప్పించుకోవడానికి వీలుండదు. మాస్క్ ధరించనివారికి 3,000 దిర్హామ్ జరీమానా విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?