ఫేస్ మాస్క్: ఈ ఉల్లంఘనలకి 3,000 దిర్హామ్ జరీమానా
- August 03, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, మాస్క్లు లేకుండా బయట తిరిగితే జరీమానా తప్పదని పౌరులు, రెసిడెంట్స్ని హెచ్చరించడం జరిగింది. ఇండోర్ పబ్లిక్ స్పేసెస్ లేదా షాపింగ్ సెంటర్స్ని సందర్శించే క్రమంలో మాస్క్ లేకపోతే జరీమానా విధిస్తారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినియోగించేటప్పుడూ మాస్క్ ధరించడం తప్పనిసరి. పబ్లిక్ ప్రాంతాల్లో సంచరించేటప్పుడూ మాస్క్ ధరించాల్సిందే. ప్రైవేటు వాహనాల్లో వెళుతున్న సమయంలో ఇద్దరు లేదా అంతకు మించి ప్రయాణీకులు (ఒకే కుటుంబానికి చెందినవారు కాకుండా) వుంటే మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సి వుంటుంది. స్మోకింగ్ వంటి సాకులు చూపాలనుకున్నా జరీమానా నుంచి తప్పించుకోవడానికి వీలుండదు. మాస్క్ ధరించనివారికి 3,000 దిర్హామ్ జరీమానా విధించడం జరుగుతుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







