రెస్టారెంట్గా మారిన బార్బర్ షాప్ మూసివేత
- August 03, 2020
రియాద్: రెస్టారెంట్లా మారిన ఓ బార్బర్ షాప్ని సౌదీ అథారిటీస్ మూసివేయడం జరిగింది. ఇల్లీగల్ వలస లేబరర్ ఈ రెస్టారెంట్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఎలాంటి హెల్త్ సర్టిఫికెట్ లేకుండా దీన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అల్ మెస్ఫాలా సబ్ మునిసిపాలిటీ చైర్మన్ ఇంజనీర్ యాసిర్ బిన్ సలెహ్ మక్కావి మాట్లాడుతూ, హెల్త్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్స్, ఈ రెస్టారెంట్ని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ రెస్టారెంట్ నుంచి స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం జరిగింది. గ్యాస్ పైప్లు, వివిధ రకాల వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. షాప్ స్పాన్సర్కి సమన్లు జారీ చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







