విమానాల రాకపై నిషేధం..రాజకీయ ఉద్దేశ్యం కాదు
- August 04, 2020
కువైట్: కొన్ని దేశాల నుండి విమానాలను నిషేధించడం అనేది ప్రస్తుత కరోనా మహమ్మారి దృష్ట్యా తీసుకున్న నిర్ణయమేకానీ, రాజకీయపరమైన సంబంధం లేదని కువైట్ ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిషేధం శాశ్వతం కాదనీ తదుపరి నోటీసు వరకు అమలు చేయబడుతుంది అని తెలిపారు.
ఈ నిషేధం వల్ల దౌత్య సంబంధాలు ప్రభావితం కాదని వర్గాలు హామీ ఇచ్చాయి; ఇతర దేశాలతో కువైట్ కు ఉన్న సత్సంబంధాల వలన మరియు దేశాలతో ఒక అవగాహన ఉన్నందున, కువైట్ తీసుకున్న నిర్ణయాలను ఇతర దేశాలు అర్థం చేసుకుంటాయి అని ఆశాభావం వ్యక్తం చేసారు అధికారులు.
కువైట్లో కరోనా వ్యాప్తి ని నియంత్రించి క్రమంగా సాధారణ జీవితానికి తిరిగి ప్రారంభించే ముఖ్య ఉద్దేశ్యంతో చేపట్టిన ఈ నిషేధిత దేశాల జాబితాను ప్రకటించటం జరిగింది. క్రమేణా పరిస్థితులు చెక్కబడిన అనంతరం ఆరోగ్య అధికారుల సూచన మేరకు నవీకరించిన నిషేధిత దేశాల జాబితాను విడుదల చేస్తామని ధృవీకరించింది ప్రభుత్వం.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







