ప్రైస్ ట్యాగ్లు వ్యాట్ కలిపే వుండాలి: మినిస్ట్రీ
- August 05, 2020
రియాద్:సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వ్యాట్ని కలిపే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులపై ప్రైస్ ట్యాగ్స్ వుండాలని స్పష్టం చేసింది. క్యాషియర్కి చెందిన కంప్యూటర్ సిస్టమ్ లో కూడా అదే కన్పించాలని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ప్రోడక్ట్ పైన వేసే ట్యాగ్, ఇన్వాయిస్ ఒకేలా వుండాలని మినిస్ట్రీ సూచించింది. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది మినిస్ట్రీ. వినియోగదారులు ఈ విషయాలపై అవగాహన కలిగి వుండాలనీ, అనుమానం వస్తే ఫిర్యాదులు చేయవచ్చుననీ, కన్స్యుమర్ రిపోర్ట్స్ సెంటర్ని 1900 నెంబర్లో సంప్రదించవచ్చనీ, లేదా బలాగ్ తిజారీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడానికి వీలుందని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!
- వాట్సాప్ వాయిస్ మెసేజ్లో బూతులు.. మహిళకు Dh30,000 జరిమానా..!!
- ఒమన్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటన..!!
- ఖతార్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు ప్రారంభం..!!
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు







