ప్రైస్ ట్యాగ్లు వ్యాట్ కలిపే వుండాలి: మినిస్ట్రీ
- August 05, 2020
రియాద్:సౌదీ అరేబియా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్, వ్యాట్ని కలిపే మార్కెట్లో లభ్యమయ్యే ఉత్పత్తులపై ప్రైస్ ట్యాగ్స్ వుండాలని స్పష్టం చేసింది. క్యాషియర్కి చెందిన కంప్యూటర్ సిస్టమ్ లో కూడా అదే కన్పించాలని మినిస్ట్రీ తేల్చి చెప్పింది. ప్రోడక్ట్ పైన వేసే ట్యాగ్, ఇన్వాయిస్ ఒకేలా వుండాలని మినిస్ట్రీ సూచించింది. దీనికి భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది మినిస్ట్రీ. వినియోగదారులు ఈ విషయాలపై అవగాహన కలిగి వుండాలనీ, అనుమానం వస్తే ఫిర్యాదులు చేయవచ్చుననీ, కన్స్యుమర్ రిపోర్ట్స్ సెంటర్ని 1900 నెంబర్లో సంప్రదించవచ్చనీ, లేదా బలాగ్ తిజారీ యాప్ ద్వారా కూడా ఫిర్యాదు చేయడానికి వీలుందని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







