యూఏఈ వెదర్:ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకోవచ్చు
- August 05, 2020
యూఏఈలోని పలు ఇంటీరియర్ ప్రాంతాల్లో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించవచ్చునని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. కొన్ని చోఓట్ల ఫాగ్ వుండొచ్చనీ, విజిబిలిటీకి ఇబ్బంది రావొచ్చనీ వెల్లడించింది. దుబాయ్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంది. గాలుల వేగం గంటకు 11 కిలోమీటర్లుగా వుండొచ్చు. అబుదాబీలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చు. గాలుల వేగం గంటకు 5 కిలోమీటర్లు మాత్రమే వుంటుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ వుంటుంది. గురువారం ఉదయం కొన్ని చోట్ల ఫాగ్ లేదా మిస్ట్ ఫార్మేషన్ వుంటుంది. పగటి వేళల్లో కొన్ని చోట్ల డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీ సాధారణంగానే వుండొచ్చు.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







