యూఏఈ వెదర్:ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరుకోవచ్చు
- August 05, 2020
యూఏఈలోని పలు ఇంటీరియర్ ప్రాంతాల్లో 48 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చనీ, కొన్ని చోట్ల ఆకాశం మేఘావృతమై కన్పించవచ్చునని నేషనల్ సెంటర్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. కొన్ని చోఓట్ల ఫాగ్ వుండొచ్చనీ, విజిబిలిటీకి ఇబ్బంది రావొచ్చనీ వెల్లడించింది. దుబాయ్లో 43 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం వుంది. గాలుల వేగం గంటకు 11 కిలోమీటర్లుగా వుండొచ్చు. అబుదాబీలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వొచ్చు. గాలుల వేగం గంటకు 5 కిలోమీటర్లు మాత్రమే వుంటుంది. రాత్రి వేళల్లో హ్యుమిడిటీ వుంటుంది. గురువారం ఉదయం కొన్ని చోట్ల ఫాగ్ లేదా మిస్ట్ ఫార్మేషన్ వుంటుంది. పగటి వేళల్లో కొన్ని చోట్ల డస్ట్ బ్లో అయ్యే అవకాశం వుంది. అరేబియన్ గల్ఫ్ మరియు ఒమన్ సీ సాధారణంగానే వుండొచ్చు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







