కరోనా సోకిన వారిలో కొత్త సమస్యలు
- August 05, 2020
కరోనా వల్ల మానవ జీవన శైలి పూర్తిగా మారిపోనుంది. కరోనా సోకగానే మన వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా దెబ్బ తింటుంది. అమెరికాలోని బఫ్ఫలో విశ్వవిద్యాలయానికి చెందిన గిల్ వోల్ఫ్ మాట్లాడుతూ కరోనా వల్ల నాడీ కండరాల సమస్య ఉత్పన్నమవుతుందని, ఒకవేళ గతంలో ఆ సమస్య ఉంటే కరోనా వైద్యంలో భాగంగా రోగ నిరోధక శక్తిని పెంచే చికిత్స వల్ల నాడీ కండరాల సమస్య మరింత ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. ఇది అన్ని వైరస్ ల లాగా లేదని... అందుకే దీనికి వాక్సిన్ అంత సులభంగా కనుగొనలేరని చెప్పారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







