దుబాయ్:వీసా ఫైన్ మాఫీ కోసం ప్రవాసభారతీయుల నుంచి 750 దరఖాస్తులు
- August 06, 2020
యూఏఈలో రెసిడెన్సీ, వీసా గడువు ముగిసిన ప్రవాసభారతీయులు వీసా ఫైన్ మాఫీ స్కీంలో భాగంగా దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిర్ణీత గడువు కంటే ఎక్కువ రోజులుగా యూఏఈలో ఉన్న వారు ఫైన్ మాఫీ కోరుతూ 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాన్సులేట్ జనరల్ కు అందిన దరఖాస్తులో ఇప్పటివరకు 146 మంది అప్లికేషన్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారెన్ అఫైర్స్(DGRFA) ఆమోదించింది. ఇదిలాఉంటే..మార్చి 1 కంటే ముందు విజిట్, రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు...అనుమతి గడువు కంటే ఎక్కువ రోజులు దేశంలో ఉన్నందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంది. అయితే..భారతీయుల కోసం ఇండియన్ డిప్లామాటిక్ మిషన్ ప్రకటించిన దుబాయ్..ఆగస్ట్ 17లోగా దేశం విడిచి వెళ్లే వారికి జరిమానాను రద్దు చేయనున్నట్లు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







