దుబాయ్:వీసా ఫైన్ మాఫీ కోసం ప్రవాసభారతీయుల నుంచి 750 దరఖాస్తులు
- August 06, 2020
యూఏఈలో రెసిడెన్సీ, వీసా గడువు ముగిసిన ప్రవాసభారతీయులు వీసా ఫైన్ మాఫీ స్కీంలో భాగంగా దుబాయ్ లోని కాన్సులేట్ జనరల్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. నిర్ణీత గడువు కంటే ఎక్కువ రోజులుగా యూఏఈలో ఉన్న వారు ఫైన్ మాఫీ కోరుతూ 750 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాన్సులేట్ జనరల్ కు అందిన దరఖాస్తులో ఇప్పటివరకు 146 మంది అప్లికేషన్లను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఫారెన్ అఫైర్స్(DGRFA) ఆమోదించింది. ఇదిలాఉంటే..మార్చి 1 కంటే ముందు విజిట్, రెసిడెన్సీ వీసా గడువు ముగిసిన వారు...అనుమతి గడువు కంటే ఎక్కువ రోజులు దేశంలో ఉన్నందుకు ఫైన్ చెల్లించాల్సి ఉంది. అయితే..భారతీయుల కోసం ఇండియన్ డిప్లామాటిక్ మిషన్ ప్రకటించిన దుబాయ్..ఆగస్ట్ 17లోగా దేశం విడిచి వెళ్లే వారికి జరిమానాను రద్దు చేయనున్నట్లు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!
- దుబాయ్ డేట్ ఫెస్టివల్ లో పాల్గొనేవారికి Dh1 మిలియన్ గ్రాంట్..షేక్ హమ్దాన్ ఆదేశాలు..!!
- సౌదీ మరో ఘనత..అంతర్జాతీయ ఐఎస్ఓ కమిటీకి నేతృత్వం..!!
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి







