IPL 2020:స్పాన్సర్ల కోసం త్వరలో టెండర్ ప్రక్రియ
- August 07, 2020
న్యూ ఢిల్లీ:IPL 2020 స్పాన్సర్ల కోసం BCCI త్వరలోనే టెండర్ ప్రక్రియ ద్వారా బిడ్లను ఆహ్వానించనుంది. IPL 13వ ఎడిషన్కు వీవో టైటిల్ స్పాన్సర్గా నిష్క్రమించినట్లు అధికారికంగా ధ్రువీకరించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త స్పాన్సర్ను నియమించేటప్పుడు బోర్డు తగిన శ్రద్ధవహిస్తుందని, పారదర్శకతను అనుసరిస్తుందని BCCI సభ్యుడు ఒకరు తెలిపారు.
BCCI త్వరలో ITB (ఇన్విటేషన్ టు బిడ్)తో ముందుకు వస్తున్నది. బోర్డు పారదర్శకతను పాటించేందుకు టెండర్ ప్రక్రియను అనుసరిస్తోంది.అని ఆయన పేర్కొన్నారు.ITB కింద విజేత బిడ్డర్కు ఈ ఏడాది IPL సీజన్కు టైటిల్ స్పాన్సర్షిప్ హక్కులు లభిస్తాయి.IPL సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో జరుగనుంది.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







