తెలంగాణ:సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు!
- August 07, 2020
హైదరాబాద్:తెలంగాణలో నూతన సచివాలయ నిర్మాణానికి ముహూర్తం ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వచ్చే దసరా రోజున పనులు ప్రారంభించి తదుపరి దసరా వరకు పూర్తి చేయాలని అధికారులకు సూచించింది. సచివాలయ నిర్మాణానికి సంబంధించిన టెండర్లను కూడా త్వరలో విడుదల చేయనున్నారు. మొత్తం ఏడు అంతస్తుల భవనం ఉండనుంది. భవనం ఎత్తు 278 అడుగులు.
కాగా.. ఇందులో మధ్యభాగంలో ఎత్తే 111 అడుగులుగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం దాదాపు రూ.450 కోట్లు.. నిర్మాణం కోసం ఇప్పటికే నిధులు కూడా విడుదల చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







