తిరిగి వచ్చే వలసదారులకోసం స్టేజ్ ప్లాన్ సిద్ధం
- August 07, 2020కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, కువైట్కి తిరిగొచ్చే వలసదారుల విషయమై కొన్ని రికమండేషన్స్ని తెరపైకి తెచ్చింది. ఇవి మూడు స్టేజీలలో అమలు చేస్తారు. డాక్టర్లు, నర్సులు, జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆఫీసు సభ్యులు, టీచర్లను తొలి ఫేజ్లో తీసుకొస్తారు. దీనికోసం ఓ ఇన్వెంటరీ ప్రాసెస్ ఇప్పటికే నడుస్తోంది. రెండో స్టేజ్లో, దేశం వెలుపల తమ కుటుంబ సభ్యులున్నవారికి అవకాశం కల్పిస్తారు. మిగిలినవారికి మూడో ఫేజ్లో అవకాశం కల్పించనున్నారు. అయితే, ఇది కేవలం రికమండేషన్ మాత్రమేననీ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అలాగే సంబంధిత శాఖలు దీనిపై సమాలోచనలు చేశాకే పూర్తి వివరాలు తెలుస్తాయి.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు