తెలంగాణలో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదు
- August 08, 2020
హైదరాబాద్:తెలంగాణలో కరోనా కేసులు రోజురోజు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 77,513కు చేరుకుంది. అటు, కొత్తగా 14మంది కరోనాతో మరణాలు సంభవించాయి. తాజాగా నమోదైన మరణాలతో.. కరోనా మృతుల సంఖ్య 615కు చేరుకుంది. ఇప్పటివరకూ 54,330 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.. 22,568 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటివరకు తెలంగాణలో 5,90,306 కరోనా టెస్టులు నిర్వహించారు.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!