తెలంగాణ:మంత్రి మల్లారెడ్డికి కరోనా పాజిటివ్
- August 08, 2020
హైదరాబాద్:తెలంగాణలో ప్రజాప్రతినిధులను కరోనా భయం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు కరోనా భారిన పడగా.. తాజాగా మంత్రి మల్లారెడ్డికి కూడా కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో మల్లారెడ్డికి పాజిటివ్గా నిర్ధారించారు వైద్యులు.. దీంతో.. అయన సెల్ఫ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. ఇక, మల్లారెడ్డి కుటుంబసభ్యులకు, ఆయనకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించి కరోనా పరీక్షలు చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?