యూఏఈలోని ఓ టవర్లో అగ్ని ప్రమాదం
- August 08, 2020
యూఏఈ: అబుదాబీ సివిల్ పోలీస్, అబుదాబీలోని ఓ భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో ఆ మంటల్ని చాకచక్యంగా ఆర్పివేశారు. అయితే, ఈ సందర్భంగా పలువురికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. అల్ నహ్యాన్ రెసిడెంట్స్, ఓ అపార్ట్మెంట్లో పెద్ద యెత్తున శబ్దం విన్పించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అల్ మమూరా డిస్ట్రిక్ట్లోని అల్ మర్వు స్ట్రీట్లో గల భవనంలోని ఏడవ అంతస్తులో అ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ట్రక్స్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రెసిడెంట్స్ని హుటాహుటిన అక్కడినుంచి ఖాళీ చేశారు. సమీపంలోని భవనాలకు మంటలు వ్యాపించకుండా చేశారు. ఆ తర్వాత మంటల్ని అదుపు చేశారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







