బహ్రెయిన్లో కొత్తగా 418 కరోనా పాజిటివ్ కేసులు
- August 08, 2020
బహ్రెయిన్ హెల్త్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్తగా 418 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. 331 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసుల్లో 225 మంది వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులు. ముగ్గురికి ట్రావెల్ హిస్టరీ వుంది. కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 159కి చేరింది. ఇప్పటిదాకా బహ్రెయిన్లో 9,395 కరోనా పరీక్షలు ఆగస్ట్ 7న జరిగాయని మినిస్ట్రీ వెల్లడించింది. కరోనా నుంచి ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 40,276గా వుంది. ప్రస్తుతం 40 మంది కరోనా బాధితుల పరిస్థితి విషమంగా వుంది. 2832 మందికి వైద్య చికిత్స అందుతోంది.. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే వుంది. 2,872 యాక్టివ్ కేసులున్నాయి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







