యూఏఈ కి తిరిగొచ్చే రెసిడెంట్స్కి ఐసీఏ అనుమతి అవసరంలేదు
- August 12, 2020
నేటి నుంచి (ఆగస్ట్ 12) వలసదారులైన రెసిడెంట్స్, విదేశాల్లో చిక్కుకుపోయి వుంటే, వారు తిరిగొచ్చేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసీఏ) నుంచి ప్రత్యేక అనుమతి లేకుండానే యూఏఈలోకి తిరిగి రావొచ్చు. నేషనల్ ఎమర్జన్సీ క్రౌసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సిఇఎంఎ) అలాగై ఐసీఏ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘రెసిడెంట్స్ రిటర్న్ ప్రోగ్రాం’ పేరుతో ఈ కొత్త వెసులుబాటుని కల్పించారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సమ్మర్ హాలీడేస్ ముగిస్తున్న సమయంలో అలాగే కమర్షియల్ మరియు సోషల్ యాక్టివిటీస్ పునఃప్రారంభమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం రానుండడం గమనార్హం. అయితే, చెల్లుబాటయ్యే పీసీఆర్ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ తప్పక వుండాలి. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. కాగా, తిరిగి వచ్చేవారికి అవసరం మేరకు పరీక్షలు నిర్వహఙంచడం, క్వారంటైన్ వంటివి వుంటాయి.
తాజా వార్తలు
- సీఎం రేవంత్తో ఎమిరేట్స్ వైస్ ప్రెసిడెంట్ భేటీ.. కీలక అంశాల పై చర్చ
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..







