యూఏఈ కి తిరిగొచ్చే రెసిడెంట్స్కి ఐసీఏ అనుమతి అవసరంలేదు
- August 12, 2020
నేటి నుంచి (ఆగస్ట్ 12) వలసదారులైన రెసిడెంట్స్, విదేశాల్లో చిక్కుకుపోయి వుంటే, వారు తిరిగొచ్చేందుకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్ (ఐసీఏ) నుంచి ప్రత్యేక అనుమతి లేకుండానే యూఏఈలోకి తిరిగి రావొచ్చు. నేషనల్ ఎమర్జన్సీ క్రౌసిస్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్సిఇఎంఎ) అలాగై ఐసీఏ ఈ విషయాన్ని వెల్లడించింది. ‘రెసిడెంట్స్ రిటర్న్ ప్రోగ్రాం’ పేరుతో ఈ కొత్త వెసులుబాటుని కల్పించారు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సమ్మర్ హాలీడేస్ ముగిస్తున్న సమయంలో అలాగే కమర్షియల్ మరియు సోషల్ యాక్టివిటీస్ పునఃప్రారంభమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం రానుండడం గమనార్హం. అయితే, చెల్లుబాటయ్యే పీసీఆర్ కోవిడ్ 19 టెస్ట్ రిజల్ట్ తప్పక వుండాలి. అది కూడా ప్రయాణానికి 96 గంటలలోపు తీసుకున్న సర్టిఫికెట్ అయి వుండాలి. కాగా, తిరిగి వచ్చేవారికి అవసరం మేరకు పరీక్షలు నిర్వహఙంచడం, క్వారంటైన్ వంటివి వుంటాయి.
తాజా వార్తలు
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!









