స్కూళ్ళకు కొత్త అకడమిక్ సెషన్ని వాయిదా వేసిన ఒమన్
- August 12, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూళ్ళ కొత్త అకడమిక్ సెషన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీరియల్ డెసిషన్ నెంబర్ 139/2020ని విడుదల చేశారు. 2020/2021 అకడమిక్ సెషన్ని ఆగస్ట్ 30, 2020 వరకు వాయిదా వేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూళ్ళకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- అవనిగడ్డలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీల ప్రారంభం
- బస్సులో మరింత భద్రత కోసం TGSRTC కీలక నిర్ణయం
- ఈద్ అల్ అదా ముందు టపాసుల వినియోగంపై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- చాట్GPT చూసి బాంబుల తయారీ!
- మరోసారి విజయ్ ప్రభుత్వం పై స్టాలిన్ కౌంటర్
- క్వెట్టా రైల్వే స్టేషన్లో ఘోర ఆత్మాహుతి దాడి.. 23 మంది మృతి
- మస్కట్ విమానాశ్రయంలో భారీగా మారిజూన సీజ్..!!
- నైటింగేల్స్ ఆఫ్ బహ్రెయిన్ సర్వీస్ అవార్డ్ 2026 ప్రకటించిన ILA బహ్రెయిన్..!!
- ట్రంప్, అరబ్ లీడర్లతో సౌదీ క్రౌన్ ప్రిన్స్ కీలక చర్చలు..!!
- ఈద్ అల్ అదా.. యూఏఈ హైపర్మార్కెట్లలో 50% తగ్గింపు ఆఫర్లు..!!









