స్కూళ్ళకు కొత్త అకడమిక్ సెషన్ని వాయిదా వేసిన ఒమన్
- August 12, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, స్కూళ్ళ కొత్త అకడమిక్ సెషన్ని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మినిస్ట్రీరియల్ డెసిషన్ నెంబర్ 139/2020ని విడుదల చేశారు. 2020/2021 అకడమిక్ సెషన్ని ఆగస్ట్ 30, 2020 వరకు వాయిదా వేశారు. పబ్లిక్ మరియు ప్రైవేట్ స్కూళ్ళకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







