ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్..ఆగస్ట్ 23 నుంచి ఆన్ లైన్ ఎన్ రోల్మెంట్
- August 12, 2020
దోహా:కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఖతార్..ఇక స్కూల్స్ ప్రారంభంపై ఫోకస్ చేసింది.ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ ను ప్రారంభించింది.స్కూల్స్ లో అడ్మిషన్ కావాలన్నా..ట్రాన్స్ ఫర్ కావాలన్నా ఈ నెల 23 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. పబ్లిక్ స్కూల్స్ లో తమ పిల్లలకు అడ్మిషన్ కావాలనుకునే తల్లిదండ్రలు పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఎన్ రోల్మెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. దరఖాస్తు పూర్తి చేయటానికి అప్లికేషన్ తో పాటు మెడికల్ సర్టిఫికెట్ అలాగే అడ్మిషన్ కు అవసరమైన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్స్ విద్యార్ధి అర్హుడో కాదో నిర్ధారించేందుకు గుర్తింపు పొందిన హెల్త్ సెంటర్ల నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







