ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్..ఆగస్ట్ 23 నుంచి ఆన్ లైన్ ఎన్ రోల్మెంట్
- August 12, 2020
దోహా:కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఖతార్..ఇక స్కూల్స్ ప్రారంభంపై ఫోకస్ చేసింది.ఖతార్ పబ్లిక్ స్కూల్స్ లో అడ్మిషన్స్ ను ప్రారంభించింది.స్కూల్స్ లో అడ్మిషన్ కావాలన్నా..ట్రాన్స్ ఫర్ కావాలన్నా ఈ నెల 23 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ సూచించింది. పబ్లిక్ స్కూల్స్ లో తమ పిల్లలకు అడ్మిషన్ కావాలనుకునే తల్లిదండ్రలు పబ్లిక్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఎన్ రోల్మెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయాలి. దరఖాస్తు పూర్తి చేయటానికి అప్లికేషన్ తో పాటు మెడికల్ సర్టిఫికెట్ అలాగే అడ్మిషన్ కు అవసరమైన సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. అడ్మిషన్స్ విద్యార్ధి అర్హుడో కాదో నిర్ధారించేందుకు గుర్తింపు పొందిన హెల్త్ సెంటర్ల నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం
- పవన్ కల్యాణ్కు సర్జరీ సక్సెస్..త్వరగా కోలుకోవాలన్న సీఎం చంద్రబాబు!
- వేసవి రద్దీకి దుబాయ్ ఎయిర్పోర్ట్స్ సిద్ధం..
- మల్కాజ్గిరి భద్రత, పరిశుభ్రత పై పోలీస్–మున్సిపల్ శాఖల సమన్వయ సమావేశం
- షార్జాలో పర్యాటక రంగానికి భారీ ఊరట..!!
- ఇంట్లోనే అక్రమంగా రెస్టారెంట్..పలు ఉల్లంఘనలు నమోదు..!!
- ఒమన్–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం.. సముద్ర భద్రతపై కీలక చర్చలు..!!
- AP ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ మేకోవర్ చైర్ పర్సన్ గా మేరుగు తనూజ నియామకం







