ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసి తాత్కాలిక సస్పెన్షన్
- August 13, 2020
కువైట్: సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, తాత్కాలికంగా ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసీని సస్పెండ్ చేయడం జరిగింది. వర్క్ పర్మిట్ పొందేందుకు ఫేక్ సర్టిఫికెట్లను కొందరు ఉపయోగించినట్లు నిర్ధారణ అవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సౌసైటీ, ఆయా వ్యక్తుల సర్టిఫికెట్లను రిజెక్ట్ చేసినప్పటికీ, ఇంజనీర్ అనే టైటిల్ని పొందుతున్నారనీ, ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కెఎస్ఇ వెల్లడించిన వివరాల ప్రకారం 3,000 మంది అప్లికేషన్లను తిరస్కరించడం జరిగింది. ఏడుగరు వ్యక్తుల్ని ఫోర్జరీ ఆరోపణలతో పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది కూడా.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







