ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసి తాత్కాలిక సస్పెన్షన్
- August 13, 2020
కువైట్: సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, తాత్కాలికంగా ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసీని సస్పెండ్ చేయడం జరిగింది. వర్క్ పర్మిట్ పొందేందుకు ఫేక్ సర్టిఫికెట్లను కొందరు ఉపయోగించినట్లు నిర్ధారణ అవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సౌసైటీ, ఆయా వ్యక్తుల సర్టిఫికెట్లను రిజెక్ట్ చేసినప్పటికీ, ఇంజనీర్ అనే టైటిల్ని పొందుతున్నారనీ, ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కెఎస్ఇ వెల్లడించిన వివరాల ప్రకారం 3,000 మంది అప్లికేషన్లను తిరస్కరించడం జరిగింది. ఏడుగరు వ్యక్తుల్ని ఫోర్జరీ ఆరోపణలతో పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది కూడా.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..