ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసి తాత్కాలిక సస్పెన్షన్
- August 13, 2020
కువైట్: సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, తాత్కాలికంగా ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసీని సస్పెండ్ చేయడం జరిగింది. వర్క్ పర్మిట్ పొందేందుకు ఫేక్ సర్టిఫికెట్లను కొందరు ఉపయోగించినట్లు నిర్ధారణ అవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సౌసైటీ, ఆయా వ్యక్తుల సర్టిఫికెట్లను రిజెక్ట్ చేసినప్పటికీ, ఇంజనీర్ అనే టైటిల్ని పొందుతున్నారనీ, ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కెఎస్ఇ వెల్లడించిన వివరాల ప్రకారం 3,000 మంది అప్లికేషన్లను తిరస్కరించడం జరిగింది. ఏడుగరు వ్యక్తుల్ని ఫోర్జరీ ఆరోపణలతో పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది కూడా.
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









