ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసి తాత్కాలిక సస్పెన్షన్
- August 13, 2020
కువైట్: సొసైటీ ఆఫ్ ఇంజనీర్స్ అలాగే పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్, తాత్కాలికంగా ఇండియన్ ఇంజనీర్స్కి ఎన్ఓసీని సస్పెండ్ చేయడం జరిగింది. వర్క్ పర్మిట్ పొందేందుకు ఫేక్ సర్టిఫికెట్లను కొందరు ఉపయోగించినట్లు నిర్ధారణ అవడంతో ఈ చర్యలు తీసుకున్నారు. సౌసైటీ, ఆయా వ్యక్తుల సర్టిఫికెట్లను రిజెక్ట్ చేసినప్పటికీ, ఇంజనీర్ అనే టైటిల్ని పొందుతున్నారనీ, ఈ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కెఎస్ఇ వెల్లడించిన వివరాల ప్రకారం 3,000 మంది అప్లికేషన్లను తిరస్కరించడం జరిగింది. ఏడుగరు వ్యక్తుల్ని ఫోర్జరీ ఆరోపణలతో పబ్లిక్ ప్రాసిక్యూషన్కి రిఫర్ చేయడం జరిగింది కూడా.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!
- సిరియా పై ట్రంప్ కీలక నిర్ణయం..
- ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతుల పురోగతిపై సమీక్ష..!!







