నీట మునిగి తండ్రి, కుమారుడు మృతి
- August 14, 2020దోహా:ది పెర్ల్ కతార్లోని లేక్ ఏరియాలో ఓ ఆర్టిఫీషియల్ లేక్లో మునిగి తండ్రి, తనయుడు చనిపోయినట్లు యునైటెడ్ వెలప్మెంట్ కంపెనీ (యుడిసి ఖతార్) ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత కుమారుడు నీట మునగగా, అతన్ని రక్షించే క్రమంలో తండ్రి నీళ్ళలోకి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది యునైటెడ్ డెవలప్మెంట్ కంపెనీ.
తాజా వార్తలు
- ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక..
- చిన్నారి మృతదేహాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసిన సిబ్బంది
- అమీరాతో బిగ్ బాస్ 16 ఫేమ్ అబ్దు రోజిక్ నిశ్చితార్థం
- ఏపీ, తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు..
- ఎన్ఆర్ఐ ఖాతాదారులకు శుభవార్త
- బహ్రెయిన్లో నకిలీ యూనివర్సిటీలపై కొరడా..!
- పాలస్తీనియన్ బిడ్కు UN జనరల్ అసెంబ్లీ మద్దతు
- యూఏఈలో టాప్ 10 ప్రమాదకర రోడ్లు ఇవే..!
- జపాన్లో పర్యటించనున్న సౌదీ యువరాజు
- పార్లమెంటును రద్దు చేసిన కువైట్ ఎమిర్