నీట మునిగి తండ్రి, కుమారుడు మృతి

- August 14, 2020 , by Maagulf
నీట మునిగి తండ్రి, కుమారుడు మృతి

దోహా:ది పెర్ల్‌ కతార్‌లోని లేక్‌ ఏరియాలో ఓ ఆర్టిఫీషియల్‌ లేక్‌లో మునిగి తండ్రి, తనయుడు చనిపోయినట్లు యునైటెడ్‌ వెలప్‌మెంట్‌ కంపెనీ (యుడిసి ఖతార్‌) ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత కుమారుడు నీట మునగగా, అతన్ని రక్షించే క్రమంలో తండ్రి నీళ్ళలోకి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది యునైటెడ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com