నీట మునిగి తండ్రి, కుమారుడు మృతి
- August 14, 2020
దోహా:ది పెర్ల్ కతార్లోని లేక్ ఏరియాలో ఓ ఆర్టిఫీషియల్ లేక్లో మునిగి తండ్రి, తనయుడు చనిపోయినట్లు యునైటెడ్ వెలప్మెంట్ కంపెనీ (యుడిసి ఖతార్) ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత కుమారుడు నీట మునగగా, అతన్ని రక్షించే క్రమంలో తండ్రి నీళ్ళలోకి దూకి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది యునైటెడ్ డెవలప్మెంట్ కంపెనీ.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!