ప్రతిభా పురస్కారాలకు 10 మంది తెలంగాణ పోలీసులు
- August 14, 2020
హైదరాబాద్:పంద్రాగస్టు సందర్భంగా పదిమంది తెలంగాణా పోలీసులు కేంద్ర పురస్కారాలు అందుకొనున్నారు. ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన 10 మందిలో
1. నాయిని భుజంగరావు, ఏసీపీ, రాచకొండ.
2. మనసాని రవీందర్ రెడ్డి, డీడీ, ఏసీబీ హైదరాబాద్.
3. చింతలపాటి యాదగిరి.
4. శ్రీనివాస్ కుమార్, ఏసీపీ, సైబరాబాద్.
5. మోతు జయరాజ్, అడిషనల్ కమాండెంట్, వరంగల్ పోలీస్ బెటాలియన్.
6. డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్, హైదరాబాద్.
7. బోయిని క్రిష్టయ్య, ఏఎస్పీ, భద్రాద్రి, కొత్తగూడడెం జిల్లా.
8. కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి, డీఎస్పీ, హైదరాబాద్.
9. ఇరుకుల నాగరాజు, ఇన్స్ పెక్టర్ హైదరాబాద్.
10. షేక్ సాధిక్ అలీ, ఎస్సై, మల్కాజ్గిరి.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







