ప్రతిభా పురస్కారాలకు 10 మంది తెలంగాణ పోలీసులు
- August 14, 2020
హైదరాబాద్:పంద్రాగస్టు సందర్భంగా పదిమంది తెలంగాణా పోలీసులు కేంద్ర పురస్కారాలు అందుకొనున్నారు. ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన 10 మందిలో
1. నాయిని భుజంగరావు, ఏసీపీ, రాచకొండ.
2. మనసాని రవీందర్ రెడ్డి, డీడీ, ఏసీబీ హైదరాబాద్.
3. చింతలపాటి యాదగిరి.
4. శ్రీనివాస్ కుమార్, ఏసీపీ, సైబరాబాద్.
5. మోతు జయరాజ్, అడిషనల్ కమాండెంట్, వరంగల్ పోలీస్ బెటాలియన్.
6. డబ్బీకార్ ఆనంద్ కుమార్, డీఎస్పీ ఇంటెలిజన్స్, హైదరాబాద్.
7. బోయిని క్రిష్టయ్య, ఏఎస్పీ, భద్రాద్రి, కొత్తగూడడెం జిల్లా.
8. కట్టెగొమ్ముల రవీందర్రెడ్డి, డీఎస్పీ, హైదరాబాద్.
9. ఇరుకుల నాగరాజు, ఇన్స్ పెక్టర్ హైదరాబాద్.
10. షేక్ సాధిక్ అలీ, ఎస్సై, మల్కాజ్గిరి.
తాజా వార్తలు
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..
- హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్..
- హైదరాబాద్లో టెస్లా.. త్వరలోనే సేల్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం..
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి









