ప్రవక్త మసీదులో హిజ్రి ఇయర్ 1441 ఆఖరి శుక్రవారం ప్రార్థనలు
- August 15, 2020
మదీనా: భక్తులు మదీనాలో హిజ్రి ఇయర్ ఆఖరి శుక్రవారం ప్రార్థనల్ని ప్రొఫెట్ మసీదులో నిర్వహించడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధరిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ద్వారా శానిటైజేషన్ వర్క్ నిర్వహించినట్లు జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ - హోలీ మాస్క్స్ పేర్కొంది. మాస్క్ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ జెల్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







