ప్రవక్త మసీదులో హిజ్రి ఇయర్ 1441 ఆఖరి శుక్రవారం ప్రార్థనలు
- August 15, 2020
మదీనా: భక్తులు మదీనాలో హిజ్రి ఇయర్ ఆఖరి శుక్రవారం ప్రార్థనల్ని ప్రొఫెట్ మసీదులో నిర్వహించడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధరిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ద్వారా శానిటైజేషన్ వర్క్ నిర్వహించినట్లు జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ - హోలీ మాస్క్స్ పేర్కొంది. మాస్క్ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ జెల్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?