ప్రవక్త మసీదులో హిజ్రి ఇయర్ 1441 ఆఖరి శుక్రవారం ప్రార్థనలు
- August 15, 2020
మదీనా: భక్తులు మదీనాలో హిజ్రి ఇయర్ ఆఖరి శుక్రవారం ప్రార్థనల్ని ప్రొఫెట్ మసీదులో నిర్వహించడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధరిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ద్వారా శానిటైజేషన్ వర్క్ నిర్వహించినట్లు జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ - హోలీ మాస్క్స్ పేర్కొంది. మాస్క్ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ జెల్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







