ప్రవక్త మసీదులో హిజ్రి ఇయర్ 1441 ఆఖరి శుక్రవారం ప్రార్థనలు
- August 15, 2020
మదీనా: భక్తులు మదీనాలో హిజ్రి ఇయర్ ఆఖరి శుక్రవారం ప్రార్థనల్ని ప్రొఫెట్ మసీదులో నిర్వహించడం జరిగింది. సోషల్ డిస్టెన్సింగ్ని పాటిస్తూ, ఫేస్ మాస్క్ ధరిస్తూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఈ ప్రార్థనల్ని నిర్వహించారు. ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ ద్వారా శానిటైజేషన్ వర్క్ నిర్వహించినట్లు జనరల్ ప్రెసిడెన్సీ ఫర్ ది ఎఫైర్స్ - హోలీ మాస్క్స్ పేర్కొంది. మాస్క్ ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ కెమెరాలను ఏర్పాటు చేశారు. చేతుల్ని శుభ్రం చేసుకోవడానికి హ్యాండ్ జెల్ని కూడా ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కాక్రోచ్ జనతా పార్టీ (CJP)
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పై సన్రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
- తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా..
- హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ అరెస్ట్..
- హైదరాబాద్లో టెస్లా.. త్వరలోనే సేల్స్ సర్వీస్ సెంటర్ ప్రారంభం..
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి









