యూఏఈ:తెలుగు వారికి ఉచిత విమాన టిక్కెట్ల పంపిణీ
- August 15, 2020
షార్జా: TPCC NRI సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో 47 మంది తెలంగాణ గల్ఫ్ కార్మీకులకు నేడు ఉచితంగా టికెట్లు ఇచ్చి షార్జా నుండి హైదారాబాద్ పంపించడం జరిగింది. తెలుగు వారి కష్టాలను తెలుసుకుని మానవతాదృక్పధంతో టిక్కెట్ల రూపంలో సాయం అందించిన హుస్సేన్, E.P. జాన్సన్( ఇండియన్ అసోషియన్ ప్రెసిడెంట్) మరియు Y. A రహీమ్(వైస్ ప్రెసిడెంట్ )కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఎస్.వి.రెడ్డి.



తాజా వార్తలు
- చౌక ట్రావెల్ ఆఫర్ల పేరుతో మోసాలు..అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఈద్ అల్ అదా సందర్భంగా అబూదాబిలో ఉచిత పార్కింగ్, డార్బ్ టోల్ మినహాయింపు
- సలాలా ఎయిర్పోర్టుకు తొలి ఎతిహాద్ విమానం
- దుబాయ్ ప్రైవేట్ స్కూల్ ఫీజుల్లో పెంపు లేదు
- ఎవరెస్టు పై ఇద్దరు భారతీయుల మృతి
- బీడీ ఆకుల సేకరణకు వెళ్లిన మహిళలపై పెద్దపులి దాడి.. నలుగురు మృతి!
- 8,000 కొత్త ప్రైవేట్ ఆస్పత్రుల ఏర్పాటుకు సీఎం విజయ్ గ్రీన్ సిగ్నల్!
- తెలుగు జడ్జికి అంతర్జాతీయ గౌరవం
- ప్రమాదకరమైన స్టంట్ డ్రైవింగ్..షాకిచ్చిన దుబాయ్ పోలీసులు..!!
- ఉగ్రదాడిని ఖండించిన సౌదీ అరేబియా..!!









