యూఏఈ:తెలుగు వారికి ఉచిత విమాన టిక్కెట్ల పంపిణీ
- August 15, 2020
షార్జా: TPCC NRI సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో 47 మంది తెలంగాణ గల్ఫ్ కార్మీకులకు నేడు ఉచితంగా టికెట్లు ఇచ్చి షార్జా నుండి హైదారాబాద్ పంపించడం జరిగింది. తెలుగు వారి కష్టాలను తెలుసుకుని మానవతాదృక్పధంతో టిక్కెట్ల రూపంలో సాయం అందించిన హుస్సేన్, E.P. జాన్సన్( ఇండియన్ అసోషియన్ ప్రెసిడెంట్) మరియు Y. A రహీమ్(వైస్ ప్రెసిడెంట్ )కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఎస్.వి.రెడ్డి.



తాజా వార్తలు
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన
- ఢిల్లీలో కుండపోత వర్షం..ఆరెంజ్ అలర్ట్ జారీ
- లోగో డిజైన్ చేయండి.. రూ.లక్ష గెలుచుకోండి: తెలంగాణ హౌసింగ్ బోర్డు
- ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ పై అమెరికా సైన్యం భీకర దాడులు..
- ఈ-వేస్ట్ నిర్వహణలో సౌదీకి అంతర్జాతీయ గుర్తింపు..!!
- శంషాబాద్ వద్ద ఘోరరోడ్డు ప్రమాదం..
- మెల్బోర్న్లో ప్రధాని మోదీకి ఘనస్వాగతం..
- కువైట్ అగ్రనేతలతో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ..!!







