యూఏఈ:తెలుగు వారికి ఉచిత విమాన టిక్కెట్ల పంపిణీ
- August 15, 2020
షార్జా: TPCC NRI సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో 47 మంది తెలంగాణ గల్ఫ్ కార్మీకులకు నేడు ఉచితంగా టికెట్లు ఇచ్చి షార్జా నుండి హైదారాబాద్ పంపించడం జరిగింది. తెలుగు వారి కష్టాలను తెలుసుకుని మానవతాదృక్పధంతో టిక్కెట్ల రూపంలో సాయం అందించిన హుస్సేన్, E.P. జాన్సన్( ఇండియన్ అసోషియన్ ప్రెసిడెంట్) మరియు Y. A రహీమ్(వైస్ ప్రెసిడెంట్ )కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఎస్.వి.రెడ్డి.



తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







