యూఏఈ:తెలుగు వారికి ఉచిత విమాన టిక్కెట్ల పంపిణీ

- August 15, 2020 , by Maagulf
యూఏఈ:తెలుగు వారికి ఉచిత విమాన టిక్కెట్ల పంపిణీ

షార్జా: TPCC NRI సెల్ కన్వీనర్ ఎస్.వి.రెడ్డి ఆధ్వర్యంలో 47 మంది తెలంగాణ గల్ఫ్ కార్మీకులకు నేడు ఉచితంగా టికెట్లు ఇచ్చి షార్జా నుండి హైదారాబాద్ పంపించడం జరిగింది. తెలుగు వారి కష్టాలను తెలుసుకుని మానవతాదృక్పధంతో టిక్కెట్ల రూపంలో సాయం అందించిన హుస్సేన్, E.P. జాన్సన్( ఇండియన్ అసోషియన్ ప్రెసిడెంట్) మరియు Y. A రహీమ్(వైస్ ప్రెసిడెంట్ )కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపిన ఎస్.వి.రెడ్డి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com