వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రి
- February 07, 2016
వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ప్రాంతాన్ని మునిసిపాలిటి మరియు పర్యావరణ మంత్రి మొహమ్మద్ బిన్ అబ్దుల్లహ్ అల్ రుమైహ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతాలలో ఉన్న ప్రజలు చెప్పిన వ్యవసాయ అనుభవాలను శ్రద్ధగా మంత్రి ఆలకించారు. కతరీ వ్యవసాయ ఉత్త్పత్తుల సాగు ద్వారా సరసమైన ధరలకు తాజా కూరగాయాలను పౌరులు , నివాసితులు కొనుక్కునే అవకాశం ఏర్పడింది. మధ్యవర్తులు, దళారులు లేకుండా ఖతరీ రైతులు నేరుగా తమ వ్యవసాయ ఉత్త్పత్తులను ఇక్కడ అమ్ముకొనే వీలు కల్పించారు. వారంలో ప్రతి గురువారం , శుక్రవారం ,శనివారం ఈ వ్యవసాయ ఉత్త్పత్తులు అందిబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







