3 మిలియన్ దిర్హామ్ లు దోచుకున్న 8 మంది సభ్యుల గ్యాంగ్
- August 17, 2020
యూఏఈ:ఆఫ్రికా మరియు ఆసియా జాతీయులైన 8 మంది సభ్యుల ముఠా, ఓ వ్యక్తిని కొట్టి అతని దగ్గర్నుంచి 3,585,000 దిర్హామ్ లను దోచుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. బాధితుడు, డబ్బుని డాలర్ల రూపంలో ట్రేడ్ చేయడం కోసమని బ్యాగులో పెట్టుకుని అల్ నహ్దా వైపుగా ఓ కార్యాలయానికి వెళుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితులు పక్కా వ్యూహంతో బాధితుడిపై దాడి చేసి, అతని నుంచి డబ్బు లాక్కుని, అక్కడినుంచి పారిపోయారు. అనంతరం, బాధితుడు సీఐడీ ఆఫీసర్కి ఈ ఘటనపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుల్ని గుర్తించి అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!