పరిచయ పత్రాల్ని సమర్పించిన భారత రాయబారి శిబి జార్జి
- August 17, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత రాయబారిగా నియమితులైన శిబి జార్జి, ఫారిన్ మినిస్టర్ అలాగే యాక్టింగ్ డిఫెన్స్ మినిస్టర్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ మొహమ్మద్ అల్ సబాహ్కు పరిచయ పత్రాల్ని సమర్పించారు. ఈ సందర్భంగా షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ సబాహ్, శిబి జార్జికి శుభాకాంక్షలు తెలిపారు. శిబి జార్జి తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ హాలెద్ అల్ జరాల్లాహ్, అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఫర్ ప్రోటోకాల్స్ ధారి అల్ అర్జన్ మరియు అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఫర్ మినిస్టర్స్ ఆఫీస్ సలెహ్ అల్ లౌఘాని హాజరయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కత్తులతో ఘర్షణకు పాల్పడిన యువకుల గ్యాంగ్ అరెస్ట్.. వీడియో షేర్ చేసిన వ్యక్తిపైనా చర్యలు
- IPL 2026: లక్నో సూపర్ జెయింట్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- బక్రీద్ ను శాంతియుతంగా జరుపుకోవాలి: సీపీ సుమతి
- ఒక తరం బాగుండాలనే ఆలోచన మాది: యెన్నం శ్రీనివాస్ రెడ్డి
- ప్రధాని మోదీని వైట్హౌస్కు ఆహ్వానించిన రూబియో
- స్విస్ అధ్యక్షుడికి లేఖ రాసిన ఒమన్ సుల్తాన్..!!
- ఆరోగ్య వ్యవస్థ ఫైనాన్సింగ్పై కువైట్, డబ్ల్యూహెచ్ఓ చర్చలు..!!
- బహ్రెయిన్ అత్యంత పురాతన హోటల్ పునరుద్ధరణ..!!
- ప్రపంచ ఆర్థిక, ఆహార భద్రతపై యూఏఈ హెచ్చరిక..!!
- ప్రభుత్వ సేవల సామర్థ్యంలో ఖతార్ కు టాప్ ర్యాంక్..!!









