పరిచయ పత్రాల్ని సమర్పించిన భారత రాయబారి శిబి జార్జి
- August 17, 2020
కువైట్ సిటీ:కువైట్లో భారత రాయబారిగా నియమితులైన శిబి జార్జి, ఫారిన్ మినిస్టర్ అలాగే యాక్టింగ్ డిఫెన్స్ మినిస్టర్ షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ మొహమ్మద్ అల్ సబాహ్కు పరిచయ పత్రాల్ని సమర్పించారు. ఈ సందర్భంగా షేక్ డాక్టర్ అహ్మద్ నాజర్ అల్ సబాహ్, శిబి జార్జికి శుభాకాంక్షలు తెలిపారు. శిబి జార్జి తన విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ హాలెద్ అల్ జరాల్లాహ్, అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఫర్ ప్రోటోకాల్స్ ధారి అల్ అర్జన్ మరియు అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఫర్ మినిస్టర్స్ ఆఫీస్ సలెహ్ అల్ లౌఘాని హాజరయ్యారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







