62 మంది న్యాయమూర్తుల ప్రమోషన్కి సౌదీ రాజు ఆదేశాలు
- August 17, 2020
రియాద్: కింగ్ సల్మాన్, 62 మంది న్యాయమూర్తులను ప్రమోట్ చేస్తూ రాయల్ ఆర్డర్ని జారీ చేయడం జరిగింది. జస్టిస్ మినిస్టర్ అలాగే సుప్రీం జ్యుడీషియల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ షేక్ డాక్టర్ వాలిద్ బిన్ మొహమ్మద్ అల్ సామాని ఈ సందర్భంగా కింగ్ సల్మాన్కి కృతజ్ఞతలు తెలిపారు. జ్యుడీషియల్ సిస్టవ్ులో ఎప్పటికప్పుడు సరికొత్త మార్పుల దిశగా సౌదీ అరేబియా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇ-నోటరైజేషన్ విధానాన్ని ఇటీవలే మినిస్ట్రీ ప్రారంభించింది. లో రిస్క్ పవర్స్ ఆఫ్ అటార్నీకి సంబంధించి ఈ విధానం ఎంతో వీలుగా వుంటుంది. మినిస్ట్రీ పోర్టల్ ద్వారా పవర్స్ ఆఫ్ అటార్నీని ఏజెన్సీలు వెరిఫై చేయడానికి వీలుపడుతుంది.
తాజా వార్తలు
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం