వన్ ప్యాసింజర్ రూల్ తొలగించాలని డిమాండ్ చేస్తున్న ట్యాక్సీ కంపెనీలు
- August 17, 2020
కువైట్: పలు ప్రైవేటు ట్యాక్సీ కంపెనీలు, ఒక్క ప్యాసింజర్ మాత్రమే.. అనే రూల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మొత్తం 70కి పైగా ట్యాక్సీ కంపెనీల ఓనర్లు, ఈ డెసిషన్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో 300కి పైగా కంపెనీలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ వన్ ప్యాసింజర్ విధానంతో మరింత ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత వెసులుబాట్లలో ట్యాక్సీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం, ట్యాక్సీల్లో కేవలం ఒకే ప్యాసింజర్కి అవకాశమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







