వన్ ప్యాసింజర్ రూల్ తొలగించాలని డిమాండ్ చేస్తున్న ట్యాక్సీ కంపెనీలు
- August 17, 2020
కువైట్: పలు ప్రైవేటు ట్యాక్సీ కంపెనీలు, ఒక్క ప్యాసింజర్ మాత్రమే.. అనే రూల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. మొత్తం 70కి పైగా ట్యాక్సీ కంపెనీల ఓనర్లు, ఈ డెసిషన్ పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో 300కి పైగా కంపెనీలు మూతపడే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఇప్పటికే ఫైనాన్షియల్ సమస్యలు ఎదుర్కొంటున్నామని, ఈ వన్ ప్యాసింజర్ విధానంతో మరింత ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. లాక్డౌన్ తర్వాత వెసులుబాట్లలో ట్యాక్సీలకు అనుమతినిస్తూ ప్రభుత్వం, ట్యాక్సీల్లో కేవలం ఒకే ప్యాసింజర్కి అవకాశమిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







