ఇకపై ట్యాక్సీల్లో ముగ్గురు ప్రయాణీకులకు అవకాశం
- August 19, 2020
కువైట్ సిటీ:మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, ట్రాఫిక్ సెక్టార్స్కి కీలకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ట్యాక్సీల్లో ఇకపై ముగ్గురు ప్రయాణీకులు ప్రయాణించవచ్చు. గురువారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం టాక్సీల్లో ఒకే ఒక్క ప్రయాణీకుడికి అనుమతిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంటున్నారు. కాగా, పలు ట్యాక్సీ కంపెనీలు, ప్యాసింజర్ల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. ఆ ఫలితంగా మినిస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక ట్రిప్లో ముగ్గురు ప్రయాణీకుల్ని ట్యాక్సీల్లో ఎక్కించుకోవచ్చని మినిస్ట్రీ పేర్కొంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







