భారత రాయబారి ని కలిసిన APNRTS కువైట్ సమన్వయకర్తల బృందం
- August 20, 2020
కువైట్ సిటీ:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ తరుపున,మరియు ఏపిఎన్ఆర్టీఎస్ కువైట్ సమన్వయకర్తల బృందం తరుపున ముమ్మడి బాలిరెడ్డి కూవైట్ లో భారత ప్రభుత్వం తరపున నియమితులైన నూతన రాయబారి సెబి జార్జ్ ని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో భారత రాయబారి ఆధ్వర్యాన జరిగిన తొలి సమావేశం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముమ్మడి బాలిరెడ్డి బృందం కువైట్ లో ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న,ముఖ్యమైన సమస్యలను రాయబారికి వివరించారు.సమస్యల పై రాయబారి సానుకూలంగా స్పందించారు.
భారత రాయబారిని కలిసిన వారిలో ముమ్మడి బాలిరెడ్డి,నాయని మహేశ్వర్ రెడ్డి,షేక్ గఫార్,నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,అబు తురాబ్,పిడుగు సుబ్బా రెడ్డి,పోలూరు ప్రభాకర్ ఆకుల చలపతి, మురళి రాయల్ తదితరులున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రాష్ట్ర గవర్నర్ను కలిసిన డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతి
- యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్ దిశానిర్దేశం
- ఫిన్లాండ్లో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ ద్వారా దరఖాస్తుల ఆహ్వానం
- ఐదుగురు సిబ్బందితో వెళ్తున్న షార్జా-పాకిస్థాన్ కార్గో విమానం మిస్సింగ్..!
- ఉపాధి కోసం గల్ఫ్కు వెళ్లి కన్నుమూసిన ఇద్దరు తెలుగు కార్మికులు
- NEET-UGలో భారీ మార్పులు..వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్లోనే పరీక్షలు
- మల్కాజ్గిరిలో 5వ టీజీ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్కు ఘన ప్రారంభం
- 35 వేల అడుగుల ఎత్తులో ప్రాణాలు కాపాడిన యూఏఈ నర్సు
- భారత నౌకను వెనక్కి పంపిన ఇరాన్







