భారత రాయబారి ని కలిసిన APNRTS కువైట్ సమన్వయకర్తల బృందం
- August 20, 2020
కువైట్ సిటీ:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటీ తరుపున,మరియు ఏపిఎన్ఆర్టీఎస్ కువైట్ సమన్వయకర్తల బృందం తరుపున ముమ్మడి బాలిరెడ్డి కూవైట్ లో భారత ప్రభుత్వం తరపున నియమితులైన నూతన రాయబారి సెబి జార్జ్ ని బుధవారం మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కువైట్ లోని భారత రాయబార కార్యాలయంలో భారత రాయబారి ఆధ్వర్యాన జరిగిన తొలి సమావేశం ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ముమ్మడి బాలిరెడ్డి బృందం కువైట్ లో ప్రవాసాంధ్రులు ఎదుర్కొంటున్న,ముఖ్యమైన సమస్యలను రాయబారికి వివరించారు.సమస్యల పై రాయబారి సానుకూలంగా స్పందించారు.
భారత రాయబారిని కలిసిన వారిలో ముమ్మడి బాలిరెడ్డి,నాయని మహేశ్వర్ రెడ్డి,షేక్ గఫార్,నాగిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి,అబు తురాబ్,పిడుగు సుబ్బా రెడ్డి,పోలూరు ప్రభాకర్ ఆకుల చలపతి, మురళి రాయల్ తదితరులున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?