బీచ్కి వెళుతున్నారా.? ఈ జాగ్రత్తలు తీసుకోండి!
- August 21, 2020
దుబాయ్:బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చెయ్యాలనుకునేవారికి దుబాయ్ పోలీస్ కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో తగిన ప్రికాషన్స్ తీసుకోవాలని దుబాయ్ పోలీస్, బీచ్ గోయర్స్కి సూచించారు. అతి ముఖ్యమైన విషయం, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించడం కూడా తప్పనిసరి. ఒకే చోట ఐదుగురి కంటే ఎక్కువమంది గుమికూడరాదు. కుటుంబ సభ్యులకు ఈ విషయంలో కాస్త మినహాయింపు వుంది. నిబంధనల్ని పాటించనివారికి జరీమానాలు తప్పవని దుబాయ్ పోలీస్ హెచ్చరిస్తున్నారు. మాస్క్ ధరించనివారికి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించనివారికి 3,000 దిర్హామ్ వరకు జరీమానా విధిస్తారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







