యూఏఈ లో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
- August 23, 2020
యూఏఈ:యూఏఈ లో మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ప్రివెన్షన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్ 23న దేశంలో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.80 మంది కోలుకున్నారు.కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 67,007 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వాటిల్లో 8,144 యాక్టివ్ కేసులున్నాయి.ఇప్పటిదాకా 58,488 మంది పూర్తిగా కోలుకున్నారు మరియు 375 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?