యూఏఈ లో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

- August 23, 2020 , by Maagulf
యూఏఈ లో కొత్తగా 390 కరోనా పాజిటివ్ కేసులు నమోదు

యూఏఈ‌:యూఏఈ లో మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్ & ప్రివెన్షన్  వెల్లడించిన వివరాల ప్రకారం ఆగస్ట్‌ 23న దేశంలో కొత్తగా 390 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.80 మంది కోలుకున్నారు.‌కాగా, ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆయా వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని బట్టి వారికి వైద్య చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో మొత్తంగా 67,007 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వాటిల్లో 8,144 యాక్టివ్‌ కేసులున్నాయి.ఇప్పటిదాకా  58,488 మంది పూర్తిగా కోలుకున్నారు మరియు 375 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com