భారత్ లో 61 వేల కేసులు, 836 మరణాలు
- August 24, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే రోజు వారీ కేసులతో పోలిస్తే మాత్రం చాలా వరకు తక్కువగానే వచ్చాయి నిన్న. గత 24 గంటల్లో భారతదేశంలో 61,408 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 57,468 మంది కరోనా నుంచి నిన్న కోలుకున్నారు. 836 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 31,06,349కు చేరుకుంది.
23,38,036 మంది నేటి వరకు కరోనా నుంచి కోలుకుని బయటకు వచ్చారు. ఇప్పటి వరకు 57,542 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. దేశంలోని దక్షిణ భారత దేశం కరోనాతో ఎక్కువగా అవస్థలు పడుతుంది. తమిళనాడు,ఏ.పి లో ప్రతీ రోజు 15 వేల వరకు నమోదు అవుతున్నాయి. కర్ణాటకలో కూడా తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు మరణాల రేటు కూడా ఆ రాష్ట్రంలో అధికంగా ఉంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







