భారత్ లో 61 వేల కేసులు, 836 మరణాలు
- August 24, 2020
న్యూ ఢిల్లీ:భారత దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. అయితే రోజు వారీ కేసులతో పోలిస్తే మాత్రం చాలా వరకు తక్కువగానే వచ్చాయి నిన్న. గత 24 గంటల్లో భారతదేశంలో 61,408 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 57,468 మంది కరోనా నుంచి నిన్న కోలుకున్నారు. 836 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 31,06,349కు చేరుకుంది.
23,38,036 మంది నేటి వరకు కరోనా నుంచి కోలుకుని బయటకు వచ్చారు. ఇప్పటి వరకు 57,542 మంది కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. దేశంలోని దక్షిణ భారత దేశం కరోనాతో ఎక్కువగా అవస్థలు పడుతుంది. తమిళనాడు,ఏ.పి లో ప్రతీ రోజు 15 వేల వరకు నమోదు అవుతున్నాయి. కర్ణాటకలో కూడా తీవ్రత ఎక్కువగా ఉండటమే కాదు మరణాల రేటు కూడా ఆ రాష్ట్రంలో అధికంగా ఉంది.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్







