ప్రతిరోజూ 2,300 ర్యాండం టెస్టుల నిర్వహణ
- August 24, 2020
మనామా: కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో హెల్త్ మినిస్ట్రీ, కోవిడ్ 19 ర్యాండం టెస్టింగ్ నిర్వహిస్తోంది. పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లూ కలిగిన మొబైల్ టెస్టింగ్ యూనిట్స్ ద్వారా ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏరియాలో 300 నుంచి 400 వరకు టెస్టుల చొప్పున మొత్తంగా 2,300 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. లక్షణాలు బయటకు కన్పించనివారి వివరాలు ఈ పరీక్షలతో తెలిసే అవకాశం వుంది. మరోపక్క, ప్రికాషనరీ మెజర్స్ పట్ల కూడా అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ అజూర్ మాట్లాడుతూ, ఇంటీరియర్ మినిస్ట్రీ, సివిల్ డిఫెన్స్ ఈ విషయంలో తమకు అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







