ప్రతిరోజూ 2,300 ర్యాండం టెస్టుల నిర్వహణ
- August 24, 2020
మనామా: కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించే క్రమంలో హెల్త్ మినిస్ట్రీ, కోవిడ్ 19 ర్యాండం టెస్టింగ్ నిర్వహిస్తోంది. పూర్తిస్థాయిలో అన్ని ఏర్పాట్లూ కలిగిన మొబైల్ టెస్టింగ్ యూనిట్స్ ద్వారా ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏరియాలో 300 నుంచి 400 వరకు టెస్టుల చొప్పున మొత్తంగా 2,300 టెస్టులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు అధికారులు. లక్షణాలు బయటకు కన్పించనివారి వివరాలు ఈ పరీక్షలతో తెలిసే అవకాశం వుంది. మరోపక్క, ప్రికాషనరీ మెజర్స్ పట్ల కూడా అవగాహన కల్పిస్తున్నారు. డాక్టర్ అజూర్ మాట్లాడుతూ, ఇంటీరియర్ మినిస్ట్రీ, సివిల్ డిఫెన్స్ ఈ విషయంలో తమకు అందిస్తున్న సహకారం మరువలేనిదని చెప్పారు.
తాజా వార్తలు
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!







