ఒమన్ లో కొత్తగా 740 కరోనా కేసులు..వైరస్ తో 28 మంది మృతి
- August 24, 2020
మస్కట్:ఒమన్ లో కొత్తగా మరో 740 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 28 మంది చనిపోయినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 84,509కి పెరిగింది. అలాగే మృతుల సంఖ్య 637కి పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవటంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. సూప్రీం కమిటీ సూచనల మేరకు అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటంతో పాటు..ఫేస్ మాస్కులు ధరించాలని హెచ్చరించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి వెళ్లకూడదని తెలిపింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?