ఒమన్ లో కొత్తగా 740 కరోనా కేసులు..వైరస్ తో 28 మంది మృతి
- August 24, 2020
మస్కట్:ఒమన్ లో కొత్తగా మరో 740 మంది కరోనా బారిన పడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వైరస్ కారణంగా 28 మంది చనిపోయినట్లు తెలిపింది. కొత్తగా నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 84,509కి పెరిగింది. అలాగే మృతుల సంఖ్య 637కి పెరిగింది. కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా అదుపులోకి రాకపోవటంతో ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ సూచించింది. సూప్రీం కమిటీ సూచనల మేరకు అందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించటంతో పాటు..ఫేస్ మాస్కులు ధరించాలని హెచ్చరించింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి వెళ్లకూడదని తెలిపింది.
తాజా వార్తలు
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!







