మనామా:సార్ ఇంటర్ చేంజ్ రహదారి పాక్షికంగా మూసివేత
- August 27, 2020
మనామా:మేయింటనెన్స్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సార్ ఇంటర్ చేంజ్ రహదారిని పాక్షికంగా మూసివేస్తన్నట్లు మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ వెల్లడించింది. ఉత్తర దిశగా వెళ్లే రహదారిని శుక్రవారం, దక్షిణం దిశగా వెళ్లే రహదారిలో శనివారం కొంత సమయం పాటు వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ తెలిపిన వివరాల మేరకు సార్ ఇంటర్ చేంజ్ నుంచి ఉత్తరం దిశగా మనామా వైపు వెళ్లే స్లో రోడ్డును శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మూసివేస్తారు. అయితే..వాహనదారుల కోసం రెండు లేన్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఇంటర్ చేంజ్ నుంచి దక్షిణం దిశగా రిఫా వైపు వెళ్లే రహదారిని శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 5 గంటల వరకు మూసివేయస్తారు. వాహనదారుల కోసం రెండు లేన్లను అందుబాటులో ఉంచుతారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







