మనామా:సార్ ఇంటర్ చేంజ్ రహదారి పాక్షికంగా మూసివేత
- August 27, 2020
మనామా:మేయింటనెన్స్ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సార్ ఇంటర్ చేంజ్ రహదారిని పాక్షికంగా మూసివేస్తన్నట్లు మినిస్ట్రి ఆఫ్ వర్క్స్ వెల్లడించింది. ఉత్తర దిశగా వెళ్లే రహదారిని శుక్రవారం, దక్షిణం దిశగా వెళ్లే రహదారిలో శనివారం కొంత సమయం పాటు వాహనాలను అనుమతించబోమని స్పష్టం చేసింది. మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ తెలిపిన వివరాల మేరకు సార్ ఇంటర్ చేంజ్ నుంచి ఉత్తరం దిశగా మనామా వైపు వెళ్లే స్లో రోడ్డును శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు మూసివేస్తారు. అయితే..వాహనదారుల కోసం రెండు లేన్లు అందుబాటులో ఉంటాయి. ఇక ఇంటర్ చేంజ్ నుంచి దక్షిణం దిశగా రిఫా వైపు వెళ్లే రహదారిని శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము 5 గంటల వరకు మూసివేయస్తారు. వాహనదారుల కోసం రెండు లేన్లను అందుబాటులో ఉంచుతారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







